ఆంధ్రప్రదేశ్‌

రేపు విజయవాడలో సింధుకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడలో రేపు సన్మానం జరగనుంది. ఉ.10 గంటలకు గన్నవరం నుంచి మున్సిపల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు కృష్ణా పుష్కరాల హారతి కార్యక్రమంలో సింధు పాల్గొంటుంది.