ఆంధ్రప్రదేశ్‌

ప్రజల ఆశీస్సులతో పతకం సాధించా: సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పసిడి పతకం చేజారడం బాధగా ఉన్నా, ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న నా కల సాకారమైందని పీ.వీ.సింధు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం చూపిన ఆదరణ మరువలేనిదని అన్నారు. ఎయిర్‌పోర్టు, స్టేడియం దగ్గర ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యం కలిగిందని ఆమె తెలిపారు. ప్రజల ఆశీస్సుల వల్లే పతకం వచ్చిందని అన్నారు. కోచ్‌ గోపీచంద్‌ సహకారంతోనే ఈస్థాయికి వచ్చానని ఆమె స్పష్టం చేశారు.