ఆంధ్రప్రదేశ్‌

నలుగురు ఘరానా స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: గోపవరం మండలం పీపీకుంట వద్ద సోమవారం ఉదయం నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసి, సుమారు కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరు వినియోగిస్తున్న నాలుగు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కడప ఎస్పీ నవీన్ గులాటీ తెలిపారు.