ఆంధ్రప్రదేశ్‌

పవిత్ర సంగమం వరకు పుష్కర శోభాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంగమం వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాత్రి 8.15 గంటలకు సీఎం చంద్రబాబు పవిత్ర సంగమం వద్ద నమూనా దేవాలయాలను ప్రారంభిస్తారు. సీఎం ప్రసంగించిన అనంతరం లేజర్‌షో ప్రదర్శించనున్నారు. కృష్ణా హారతి కార్యక్రమాన్ని దీపం వెలిగించి చంద్రబాబు ప్రారంభిస్తారు. శుక్రవారం వేకువజామున దుర్గా ఘాట్‌ వద్ద చంద్రబాబు పుష్కర స్నానమాచరించనున్నారు.