రాష్ట్రీయం
కేసులకోసం ఆత్మగౌరవాన్ని జగన్ తాకట్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 8 May 2018
అమరావతి: కేసులకోసం ఆత్మగౌరవాన్ని మోదీకి జగన్ తాకట్టు పెట్టారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ 12 కేసుల్లో ఏ వన్ గా ఉన్న వ్యక్తి చంద్రబాబును విమర్శించడం దారుణమని విమర్శించారు. బీజేపీ నేతలు బరితెగించి ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతున్నారని విమర్శించారు.