రాష్ట్రీయం

కేంద్రం నిధులతో సీఎం గొప్పలు:సోము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే సీఏం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..రూ.13వేల కోట్లతో మట్టి తవ్వడం విడ్డూరంగా ఉందని, ఆ నిధులతో ప్రాజెక్టునే నిర్మించుకోవచ్చని అన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తూ రాష్ట్రానికి ఏమీ చేశారో చెప్పనున్నారని అన్నారు.