రాష్ట్రీయం
స్పీకర్ కోడెల పోలవరం సందర్శన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 31 July 2018
గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల నుంచి వేలాది మంది రైతులతో కలిసి స్పీకర్ కోడెల శివప్రసాదరావు పోలవరం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. దాదాపు 53 బస్సులు, వంద కార్లలో మూడు వేలమంది రైతులతో కలిసి ఆయన పోలవరాన్ని సందర్శించనున్నారు. పోలవరం పూర్తయితే నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని అన్నారు. పోలవరం పనులు 56శాతం పూర్తయ్యాయని, వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళుతున్నట్లు స్పీకర్ వెల్లడించారు.