ఆంధ్రప్రదేశ్
మహాత్మునికి స్పీకర్ నివాళి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 2 October 2018
హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీలోని మహాత్ముని విగ్రహం ఎదుట పుష్పాంజలి ఘటించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్తో వచ్చిన ఆయన తొలుత అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రామరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని అన్నారు.