ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14న చర్చ: స్పీకర్
హైదరాబాద్, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైకాపా సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తనకు చేరిందని, దానిని ఈ నెల 14న చర్చకు తీసుకుంటామని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. తీర్మానాన్ని స్పీకర్‌కు అందజేసినట్టు వైకాపా నేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. గత కొద్ది రోజులుగా వైకాపా నేతలు అధికారపార్టీపై అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వనున్నట్టు ప్రకటించడం తెలిసిందే.