క్రైమ్/లీగల్

వివాహితుడు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, సెప్టెంబర్ 6 : కుటుంబ సమస్యలతో రైలు కింథ పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తిరుమలేశు అనే వివాహితుడు త్రుటిలో తప్పిన ప్రమాదంలో ఆసుపత్రిపాలైన సంఘటన గురువారం నాయుడుపేట రైల్వేస్టేషన్ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తిరుమలేశుకు వివాహమై ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. పట్టణంలో బార్బర్ షాపు ఉంది. గురువారం సాయంత్రం రైల్వేస్టేషన్ వద్దనే ఉంటూ రైలు రావడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే త్రుటిలో తప్పించుకొని తీవ్రంగా గాయపడి స్థానికుల సమాచారంతో 108 ద్వారా ప్రభుత్వాసుత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కుటుంబ సభ్యుల సాయంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. గాయపడ్డ వ్యక్తి వద్ద నుంచి ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.