రాష్ట్రీయం
డిప్యూటీ కలెక్టర్గా కిదాంబి శ్రీకాంత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 29 March 2018
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ గురువారం కలిశారు. ఇటీవల పద్మశ్రీ అందుకున్న శ్రీకాంత్ను ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీకాంత్ను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. వాటిని చంద్రబాబు ఈ సందర్భంగా శ్రీకాంత్కు అందజేశారు.