ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో ఘనంగా జలాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కాంక్షిస్తూ
శ్రీశైలంలో సహస్త్రఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. జపాలు, వరుణ, రుష్యంశృంగ జపం, వరుణ సూక్త పారాయణలు, కాఠకానువాక సహిత, విరాట పర్వ పారాయణలు నిర్వహించారు. పాతాళగంగ నుంచి 1001 పర్యాయాలు నీటితో మల్లన్నకు జలాభిషేకం చేశారు. మంత్రపూరిత కలశ జలాలలకు ఆలయ ఈఓ భరత్‌ నారాయణ గుప్త, జేఈఓ హరినాథరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. జలాలతో ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు.