రాష్ట్రీయం
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, ఏప్రిల్ 26: ఇంటర్ అడ్వాన్స్ డ్ పరీక్ష ఫీజు అదనంగా రూ. వెయ్యి అపరాధ రుసుంతో చెల్లించేందుకు బోర్డు గడువు పెం చింది. ఈ నెల 30లోగా ఫీజును చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తెలిపారు. ఇందుకు పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు కు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అవకాశం కల్పించడం జరుగుతుందని చెప్పారు.
ఏసీబీ వలలో
ఆర్అండ్బీ ఏఈఈ
అనంతపురం, ఏప్రిల్ 26: బాధితుడి నుంచి రూ.5 వేలు లంచం తీసుకున్న ఆర్అండ్బీ అ నంతపురం డివిజన్ ఏఈఈ నాగభూషణంను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ప్రభుత్వ కార్యాలయానికి ఇచ్చిన ఇంటి అద్దె ఖ రారు నివేదిక ఇచ్చేందుకు రామ్నగర్కు చెం దిన సయ్యద్ తాజుద్దీన్ను ఏఈఈ రూ.5వేలు లంచం డి మాండ్ చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.