రాష్ట్రీయం

ప్రశాంతంగా ఇసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: ఇంజనీరింగ్‌లో నేరుగా సెకండియర్ యుజీ కోర్సులో చేరేందుకు బుధవారం నాడు నిర్వహించిన ఇసెట్ ప్రశాంతంగా ముగిసిందని కన్వీనర్ డాక్టర్ ఎ గోవర్ధన్ చెప్పారు. తెలంగాణలో 26,442 మంది రిజిస్టర్ చేసుకోగా, 25,761 మంది ఆంధ్రాలో 1215 మందికి 112 మంది పరీక్ష రాశారని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిపి 27,657 మందికి 26,883 మంది హాజరయ్యారని అన్నారు. ఫలితాలను 15వ తేదీన ప్రకటించే వీలుందని చెప్పారు.