రాష్ట్రీయం
25 నుంచి విజయవాడ-కాకినాడ ఫాస్ట్ పాసింజర్ వేళలు మార్పు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 May 2018
ఏలూరు, మే 22 : కాకినాడ నుంచి విజయవాడ రాకపోకలు సాగిస్తున్న ఫాస్ట్పాసింజర్ సర్వీసును ఈ నెల 25వ తేదీ నుంచి సమయాలు మార్చినట్లు స్థానిక స్టేషన్ మాస్టర్ సత్యనారాయణరావు తెలిపారు. ఈమేరకు ప్రతీ రోజూ కాకినాడ నుంచి విజయవాడ వెళ్లే పాసింజర్ కాకినాడలో 4.15 గంటలకు బయలుదేరి ఏలూరు 7.30 గంటలకు వస్తుందని, విజయవాడకు 9.30 గంటలకు చేరుతుందని తెలిపారు. విజయవాడ నుంచి కాకినాడ వెళ్లే పాసింజర్ రాత్రి 7.45 గంటలకు విజయవాడలో బయలుదేరి ఏలూరు 8.42 గంటలకు వచ్చి కాకినాడకు 11.32 గంటలకు చేరుకుంటుందని సత్యనారాయణరావు వివరించారు.