రాష్ట్రీయం

రాఘవేంద్రుని సన్నిధిలో నారాయణమూర్తి దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూన్ 30: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి దంపతులు శనివారం సాయంత్రం వచ్చారు. మంత్రాలయం చేరుకున్న నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధా నారాయణమూర్తి ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాధారణ క్యూలైన్ (్ధర్మదర్శనం)లో వెళ్లి శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.