రాష్ట్రీయం

‘కేంద్ర-రాష్ట్రాల మధ్య చిచ్చుపెడ్తున్న ఐవైఆర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 9: అమరావతి రాజధాని నిర్మాణ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు కేంద్రానికి తప్పుడు నివేదికలు అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకద్రోహం తలపెట్టారని, అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చుపెట్టారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ విమర్శించారు. నవ్యాంధ్ర మేధావుల ఫోరం సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా, రాష్ట్రప్రభుత్వంపైనా, రాజధాని నిర్మాణం అంశాలపై ఐవైఆర్ చౌకబారు విమర్శలు చేశారని, వీటిని బ్రాహ్మణ చైతన్య వేదిక ఖండిస్తుందని అన్నారు.