రాష్ట్రీయం
అమరావతి ఎస్ఆర్ఎం వర్శిటీ వీసీగా బరూచ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 July 2018
హైదరాబాద్, జూలై 9: ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నెలకోల్పిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ జంషెడ్ బరూచా నియమితులయ్యారు. అమెరికాలో ప్రసిద్ధి చెందిన బరూచా నియామకంతో యూనివర్శిటీకి అంతర్జాతీయ స్థాయి లభించినట్టయిందని వర్శిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.