రాష్ట్రీయం

మొన్న జనం... నేడు జలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పూరీ జగన్నాథ రథయాత్రలో పాలుపంచుకున్నవి ఈ మూడు రథాలే. ఈ రథాలను లాగేందుకు, యాత్రను తిలకించేందుకు లక్షలాదిమంది దేశ, విదేశీ భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఉత్సవాలు ముగిసిన అనంతరం పూరీ గుండిచా ఆలయంలోని నకచానా ద్వారం వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఈ రథాలు శనివారం కురిసిన భారీ వర్షానికి ఇలా నీట మునిగాయ. మొన్నటివరకూ లక్షలాది జనం గుమికూడిన ఈ రథాలు నేడు దాదాపుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయ.
===================