రాష్ట్రీయం
నేడు ఆన్లైన్లో నవంబర్ నెల దర్శన టికెట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 August 2018
తిరుపతి, ఆగస్టు 6: భక్తుల సౌకర్యార్థం నవంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్, ఈదర్శన్, పోస్ట్ఫాసుల్లో ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్ చేసుకునేందుకు వీలుగా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. రూ. 300 దర్శన టికెట్లను నిర్దేశిత కోటాలో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. అలాగే నవంబర్ నెలలో వసతి సౌకర్యాలను ఆన్లైన్లో ఇదే సమయానికి పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి సౌకర్యాలను పొందవచ్చని టీటీడీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.