రాష్ట్రీయం

గవర్నర్ సిఎస్‌గా హర్‌ప్రీత్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ముఖ్య కార్యదర్శిగా హర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో హర్‌ప్రీత్‌సింగ్‌ను నియమించారు. హర్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలంగాణ కార్మిక శాఖ ఇన్‌చార్జి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన స్థానంలో అహ్మద్ నదీమ్ బాధ్యతలు చేపడతారు.