ఆంధ్రప్రదేశ్
ఎత్తిపోతలకు వరద తాకిడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 July 2016
పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని గోదావరి వరద తాకింది. గోదావరి నీటిమట్టం పెరగడంతో పథకంలోని బావుల ద్వారా పంపుల వద్దకు వరద నీరు చేరింది. ప్రస్తుతం ఎత్తిపోతల వద్ద నీటిమట్టం 24 మీటర్లు ఉందని అధికారులు తెలిపారు.
నిలిచిన పోలవరం పనులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం స్పిల్వే వద్ద గోదావరి వరద నీరు చేరడంతో పనులు నిలిచిపోయాయి. నదీ తీరం వద్ద మకాం ఉంటున్న కాంట్రాక్టు ఏజెన్సీ సిబ్బందిని పోలవరం గ్రామంలోని కల్యాణ మండపానికి తరలించారు.