రాష్ట్రీయం

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 15: ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉండదని స్పష్టం చేశారు. ఒడిశా నుంచి ఉత్తర తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడా వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ కురిసే అవకాశం ఉందని తెలిపారు.