రాష్ట్రీయం

జిఎస్‌టి బిల్లును అసెంబ్లీలో ఆమోదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: జిఎస్‌టి బిల్లును శాసనసభలోనూ ఆమోదించి పంపించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఏపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్‌టి బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించిన తర్వాత రాష్టప్రతి ఆమోదం పొందడానికి సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేకంగా శాసనసభను సమావేశపరిచి అయినా జిఎస్‌టి బిల్లుకు ఆమోదించాలని అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు అనుకూలంగా తీర్మానాలు చేశాక రాష్టప్రతి ఆమోదిస్తారని ఆ తర్వాత అమలులోకి వస్తుందని అఠుంజైట్లీ రాసిన లేఖలో పేర్కొన్నారు.