రాష్ట్రీయం

బందోబస్తు ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: సెప్టెంబర్ తొలివారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా హైదరాబాద్‌లోనే సమావేశం నిర్వహించాలని, ఆ సమావేశంలోనే జిఎస్‌టి బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. అయితే హైదరాబాద్‌లో సెప్టెంబర్ 15న గణేశ్ నిమజ్జనం జరుగుతున్నందున శాసనసభ సమావేశాలకు బందోబస్తు ఇవ్వలేమని, వేరే తేదీలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఏపి సర్కారుకు సూచించినట్లు సమాచారం. దీనితో ఏపి శాసనసభ సమావేశాల తేదీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.