రాష్ట్రీయం

మృతుల్లో కీలక నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూషిపట్టు ఎన్‌కౌంటర్‌లో మరణించిన 24మంది మావోయిస్టుల్లో పలువురు కీలక నేతలు నేలకొరిగారు. వారి వివరాలివే..
గాజర్ల రవి అలియాస్ ఉదయ్ బోర్డర్ కమిటీ కార్యదర్శి
సుధాకర్ అలియాస్ చలం సెంట్రల్ కమిటీ మెంబర్
చలపతి అలియాస్ కైలాసం తూర్పు డివిజన్ కార్యదర్శి
రమణ అలియాస్ గణేశ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు
మీనా మల్కాన్‌గిరి కమిటీ మెంబర్
మున్నా అలియాస్ అక్కిరాజు శివాజీ సెంట్రల్ కమిటీ నేత
దయ రాష్ట్ర కమిటీ సభ్యుడు
అరుణ కోరాపుట్ సెంట్రల్ కమిటీ మెంబర్
బెంగాల్ సుధీర్ మల్కాన్‌గిరి కమిటీ మెంబర్
అశోక్ మావోయిస్టుల వైద్యుడు
కిరణ్ అలియాస్ సువర్ణరాజు పెదబయలు కమిటీ మెంబర్

ఇంకా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు

లత అలియాస్ పద్మ డిసిఎం, హైదరాబాద్
రాజేష్ అలియాస్ బీమల్ డిసిఎం ఫస్ట్ సిఆర్‌సి చత్తీస్‌గడ్
బొడ్డుకుందనలు అలియాస్ మమత డిసిఎం శ్రీకాకుళం
సింహాచలం అలియాస్ మురళి డిసిఎం, విజయనగరం
స్వరూప అలియాస్ రిక్కి డిసిఎం తూ.గోదావరి
బాకూరు వెంకట అలియాస్ ప్రసాద్ ఈస్ట్ విశాఖ, విశాఖపట్నం
బుద్రి ఎసిఎం, చత్తీస్‌గడ్
అనపర్తి దాసు అలియాస్ మధు డిసిఎం, ప.గోదావరి
కేశవరావు అలియాస్ బిరుసు డిసిఎస్, ఫస్ట్ సిఆర్‌సి, విశాఖ
శే్వత ఎసిఎం పెదబయలు ఏరియా