రాష్ట్రీయం

విశాఖ-కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం-కొల్లం మధ్య 32 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ట్రైన్ నెం. 82855 సువిధ ప్రత్యేక రైలు నవంబర్ 19,23,26,30, అక్టోబర్ 3,7,10,14,17,21,24,28,31, డిసెంబర్ 4,7 తేదీల్లో నడుస్తుందని తెలిపారు. ఈ ప్రత్యేక రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.