రాష్ట్రీయం

నేడు బ్యాంకులు పని చేస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సోమవారం సెలవు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బ్యాంకులు, పోస్టాఫీసులు పని చేస్తాయి. నగదు మార్పిడిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సోమవారం రాష్టవ్య్రాప్తంగా బ్యాంకులు పని చేస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు తెలంగాణలోను పాత 500, వెయ్యి రూపాయల నోట్లతో ప్రభుత్వ, స్థానిక పన్నుల చెల్లింపుకోసం రాష్టవ్య్రాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలు, ట్రెజరీలు తెరిచే ఉంటాయని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణారావు తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యకలాపాలకు తప్ప, మరే ఇతర లావాదేవీలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.