రాష్ట్రీయం

భారతి సిమెంట్స్ ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ అటాచ్‌మెంట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ప్రాధికార సంస్థ ధ్రువీకరించింది. రూ.749 కోట్ల స్థిర, చరాస్తులను ఇడి అటాచ్ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులను ప్రాధికార సంస్థ సమర్థించింది. రూ.170 కోట్ల విలువైన ఎఫ్‌డిలు, షేర్లను తమ ఖాతాలోకి ఇడి బదిలీ చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.