రాష్ట్రీయం

ఐఏఎస్ చదువుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి: భవిష్యత్తులో ఐఏఎస్ చదివి, ప్రజాసేవ చేస్తానని ఎంపిసిలో టాపర్‌గా నిలిచిన షేక్ షర్మిల చెప్పింది. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణానికి చెందిన షర్మిల వీరిశెట్టి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది. ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో వెయ్యికి 992 మార్కులు సాధించి రాష్టస్థ్రాయిలో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది మొదటి సంవత్సరంలోనూ ఆమే టాపర్ కావడం విశేషం. షర్మిల తండ్రి ఆర్‌ఎంపి వైద్యునిగా పని చేస్తున్నారు. ఆమె తల్లి గృహిణి. షర్మిలను సిఎం చంద్రబాబు తన కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు.