రాష్ట్రీయం

గ్రూప్ -2 పోస్టుల భర్తీపై ట్రిబ్యునల్ స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్ -2 రిక్రూట్‌మెంట్ పోస్టుల భర్తీని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలుపుదల చేయాలని ఏపి ట్రిబ్యునల్ స్టే మంజూరు చేసింది. ట్రిబ్యునల్ సభ్యుడు విజయకుమార్ ఈ స్టేను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్ష మెయిన్ పరీక్ష నిర్వహణకు సంబంధించి కొన్ని సెంటర్లలో అవకతవకలు జరిగాయని కిరణ్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ విచారించింది. పిటిషనర్ తరఫున వెంకటరావు వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసు విచారణను ట్రిబ్యునల్ వాయిదావేసింది.