రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 2: ఒడిశా నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సోమవారం రాత్రి తెలియచేసింది. దీని ప్రభావం వలన ఏపి, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు.