రాష్ట్రీయం
శ్రీశైలానికి పర్యాటకుల లాంచి ప్రారంభం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 2 November 2017
నాగార్జునసాగర్, నవంబర్ 1: నాగార్జునసాగర్ నుండి బుధవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచి శ్రీశైలానికి బుధవారం ఉదయం 11గంటలకు మొదటిసారిగా బయలుదేరి వెళ్లిం ది. సాగర్ జలాశయం సాగర్ నుండి శ్రీశైలానికి లాంచి వెళ్లడానికి అనుకూలంగా నీటిమట్టం పెరగడంతో గత వారంరోజుల క్రితం శ్రీశైలానికి ట్రయల్ రన్ వేశారు. పర్యాటకులను బుధవారం నాడు మొదటిసారిగా 90 మందిని తీసుకెళ్లారు. దీనిలో హైదరాబాద్ నుండి టూరి జం బస్సులో ప్యాకేజి టూరిస్టులతోపాటు సాగర్ నుండి కూడా పలువురు బయలుదేరి వెళ్లారు. గురువారం సాయంత్రానికి శ్రీశైలానికి బయలుదేరి వెళ్లిన లాంచి తిరిగి సాగర్కు చేరుకుంటుంది.