రాష్ట్రీయం

మచిలీపట్నం- సికిందరాబాద్ రైలు బీదర్ వరకు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మచిలీపట్నం-సికిందరాబాద్-మచిలీపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును బీదర్ వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ రైళ్ల సమయ వేళలు వచ్చే మార్చి 1, 2 తేదీలనుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ రైలు చిలకలపూడి, వడ్లమన్నాడు, కౌతరం, గుడివాడ, విజయవాడ, కొండపల్లి, డోర్నకల్, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం, సికిందరాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్‌లలో ఆగుతుందని పేర్కొన్నారు.