రాష్ట్రీయం

నేటి నుంచి ఆధ్యాత్మిక ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: క్షణం తీరిక లేకుండా గజి బిజి జీవితాలను గడుపుతున్న నగరవాసులకు ఆథ్మాత్మిక విషయాలను బోదించేందుకు ప్రజాపతి బ్రహ్మకుమారీస్ సంస్థ నగరంలో ఆథ్యాత్మిక ఉత్సవాన్ని నిర్వహించ నుంది. సంస్థ స్థాపించి 82 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆదివారం నుంచి ఈనెల 18 వరకు బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతనిధి రాధిక ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాల్లో తీవ్ర ఒత్తిడికి గురి అయ్యే ప్రస్తుత కాలంలో ఒత్తిడి లేకుండా ఎలా జీవించాలని అనే అంశాలను బోదించనున్నారు. ప్రత్యేక ధ్యాన పద్దతులను ఈ ఉత్సవాల్లో వివరించనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అయి 18వ తేదీ రాత్రి 8:30కి నిర్వహించే ప్రత్యేక ధ్యానంతో కార్యక్రమాలు ముగుస్తాయని చెప్పారు.