రాష్ట్రీయం

ప్రతిపక్షం సభకు రావాలి : ఏపీ స్పీకర్ కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 3: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 5 నుంచి నెలాఖరు వరకు నిర్వహించనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5న ఉదయం 9 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారన్నారు. ప్రతిపక్షం సభకు రావాలని కోరుకుంటున్నానని, దీనికి సంబంధించి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో తాను ఇప్పటికే మాట్లాడానని వెల్లడించారు. సమస్యల ప్రస్తావన, పరిష్కారానికి అసెంబ్లీనే ఉన్నతమైన వేదిక అన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడే అంశాలకు ఎక్కువ విలువ ఉంటుందని స్పీకర్ వ్యాఖ్యానించారు.