రాష్ట్రీయం

కాపులకు రిజర్వేషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాపుసామాజికవర్గానికి రిజర్వేషన్లను కల్పించే విషయమై జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేసింద. కాపు రిజర్వేషన్ల పోరాట సమితికి చెందిన చైర్మన్ డాక్టర్ కెవికె రావుతదితరులు కాపులకు రిజర్వేషన్లను కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది. ఈ విషయమై కోర్టుకు హాజరైన ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లపై కమిషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. కాగా దీనిపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.