రాష్ట్రీయం

రన్‌వేపై పేలిన విమానం టైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం టైర్ రన్‌వేపై పేలి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ సంఘటనతో విమానంలోని 120 మంది ప్రయాణీకులు చాలా ఆందోళన చెందారు. ఈ విమానంలో వైసిపి ఎమ్మెల్యే రోజా ఉన్నారు. సుమారు రెండుగంటలపాటు విమానం రన్‌వేపై నిలిచిపోవడం, ద్వారం తెరుచుకోకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెనుప్రమాదం తప్పిందని విమానాశ్రయ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు.