తెలంగాణ

టీజేఎస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా రతన్ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా మలరాజ్ రతన్ రావు నియమితులయ్యారు. టీజేఎస్ అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ శనివారం కమిటీని ప్రకటించారు. కన్వీనర్ రతన్ రావుకు సహాయకులుగా పార్టీ నాయకులు చింతా స్వామిని, విశాల్ వంజరను నియమించారు.