బిజినెస్

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. నిన్నటి రిలయన్స్‌ జియో దెబ్బకు కుదేలైన టెలికాం షేర్లు.. ఈ రోజు ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాల బాటలో నడిచాయి. అయితే మధ్యాహ్నం సమయానికి కోలుకున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.66.84 వద్ద ట్రేడ్‌ అయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 108.63 పాయింట్లు లాభపడి 28,531.11 వద్ద ముగిసింది. ఇక జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 8,809.65 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.