రాష్ట్రీయం

తల్లీకూతుళ్లు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కూతుళ్లు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి అనసూయ(85), కుమార్తె విజయ(55) ఈ దారుణానికి పాల్పడ్డారు. కారణాలు తెలియరాలేదు.