ఆంధ్రప్రదేశ్‌

హోదాపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: సుజనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి సుజనాచౌదరి శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. బంద్‌లు, ఆందోళనలతో హోదా రాదని, కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే దిల్లీలో దీక్షలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు సిఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీతో, కేంద్రమంత్రులతో చర్చలు జరిపారన్నారు. త్వరలోనే ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు.