ఆంధ్రప్రదేశ్‌

16వరకు స్విస్‌ఛాలెంజ్ బిడ్ల గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ రాజధాని నిర్మాణం కోసం పిలిచిన స్విస్‌ఛాలెంజ్ బిడ్ల దాఖలు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ 16వరకు పొడిగించింది. సాంకేతిక బిడ్ దాఖలుకు సెప్టెంబర్ 13వరకు గడువు విధించింది. బిడ్ అర్హత సాధించిన వారి జాబితాను 16న ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.