రాష్ట్రీయం
టీడీపీపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఆగ్రహాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 6 March 2018
అమరావతి: రాష్ట్రంలో టీడీపీ నిరసన ప్రదర్శనలు శృతిమించుతున్నాయని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహాం వ్యక్తంచేశారు. విశాఖపట్నంలో ఎమ్మెల్యే గణేష్ ప్రధాని మోదీని కించపరిచే విధంగా మాట్లాడారని, ఇది ఎంతమాత్రం తగదని అన్నారు. ప్రధానిని కించపరిచే వాళ్లపై సుమోటాగా కేసు నమోదు చేయాలని, తాము మిత్రధర్మం పాటిస్తున్నామని, నోరు విప్పితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని హెచ్చరించారు. టీడీపీలో గూండాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని విమర్శించారు.