రాష్ట్రీయం
గూండాల్లా వ్యవహరిస్తున్న టీడీపీ కార్యకర్తలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 May 2018
విశాఖపట్నం: టీడీపీ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, వాళ్లను జైల్లో పెట్టించాలని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు కావాలనే చేశారో లేదా సీఎం ఆదేశాల మేరకు చేశారో తెలాల్సి ఉందని అన్నారు. దాడికి పాల్పడిన కార్యకర్తలను జైల్లో పెట్టించాలిన అన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలువదని జోస్యం చెప్పారు. టీడీపీ వైఖరి దిగ్భ్రాంతి కలిగించేలా చేసిందని బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ అన్నారు.