ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ జమ-ఖర్చుల వివరాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: టిడిపి మహానాడులో శనివారం 2015-16లో పార్టీ జమ-ఖర్చుల వివరాలను మంత్రి శిద్దా రాఘవరావు సమర్పించారు. రూ.17,97,81,000 ఆదాయం రాగా.. రూ.13,10,73,000 ఖర్చయిందని ఆయన తెలిపారు. సభ్యత్వ రుసుం, విరాళాల ద్వారా పార్టీకి రూ.11,13,12,000 వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించి వడ్డీ 4,82,08,000 జమ అయినట్లు తెలిపారు. పార్టీకి రూ.52,90,41,000 ఆస్తులు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.