రాష్ట్రీయం

తిరుమల వెంకన్నకు మొక్కుల చెల్లింపు కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల వేంకటేశ్వరస్వామికి బంగారు అభరణాల మొక్కులు చెల్లింపు విషయమై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయశాఖాధికారి భాస్కర్, కమిటీ సమన్వయ కర్తగా కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్ ఉన్నారు. రూ.5.59 కోట్ల విలువైన బంగారు అభరణాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి సమర్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.