ఆంధ్రప్రదేశ్‌

21, 22 తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఈ నెల 21, 22 తేదీల్లో స్వామివారి ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇవో సాంబశివరావు తెలిపారు.