రాష్ట్రీయం

శ్రీవారికి భూరీ విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమల శ్రీవారికి ఓ ప్రవాస భారతీయుడు భూరీ విరాళాన్ని అందజేశారు. అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్ అనే భక్తుడు శనివారం ఉదయం స్వామిని దర్శించుకుని శ్రీవేంకటేశ్వర స్వామికి చెందిన వివిధ ట్రస్టులకు రూ.13.50 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఏపీ పరిశ్రమల శాఖకు చెందిన అమరనాథ్ రెడ్డి సమక్షంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో ఈ చెక్కును అందజేశారు.