ఆంధ్రప్రదేశ్‌

తిరుమల లో గవర్నర్‌ నరసింహన్‌ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్‌కు తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.